Header Banner

భారత్–పాక్ ఉద్రిక్తతలపై ప్రపంచం అప్రమత్తం! రష్యా విదేశాంగ శాఖ స్పందన!

  Wed May 07, 2025 16:21        Others

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని, ఉగ్రచర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా విదేశాంగ ప్రతినిధి ప్రకటించారు. ఉగ్రవాదం రూపంలో ఉన్న భూతాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారకుండా ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సూచించారు. ఈ సమస్యలను శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని, ద్వెపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు. 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్ లాంటి ఒప్పందాల ప్రాతిపదికన ఇరు దేశాలు పరిష్కారం పొందాలని రష్యా సూచించింది.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaPakistanTensions #RussiaOnTensions #GlobalAppealForPeace #StopTerrorism #IndiaPakistanConflict #RussiaStatement